జర్నలిస్టులకూ వేయాలని నిర్ణయం కలెక్టర్ల టెలికాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్ హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): సూపర్ స్ప్రెడర్లందరికీ శుక్రవారం నుంచి వ్యాక్సిన్ వేయాలని, ఇందుకు ఏర్పాట్లుచేయాలని జిల్లా
అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
కరోనా నివారణ| కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి
ముంబై : మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జిల్లా కలెక్టర్లతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ