భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురు�
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల
ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదతో ఇబ్బందిపడుతున్న ముంపు ప్రాం తాల ప్రజలకు సహాయం చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. సీఎం క
ధరణి పోర్టల్లో రైతు సమస్యలను పూర్తిగా తొలగించిన ఆదర్శవంతమైన భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న రైతు సదస్సులకు జిల్లాలో సమర్థవంతంగా నిర్�
రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు 15వ తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర�
రాష్ట్రంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వంద ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేస్తు
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 11న ఖమ్మంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ గురువారం నగరంలో పర్యటించారు. పోలీస్ బందోబస్తు, కార్యక్రమ ఏర్పాట్లు �
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మ�
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�
తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్య�
వచ్చే నెలలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్�
New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు (New Districts) ఉనికిలోకి రానున్నాయి. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య ప్రారంభం సీఎం జగన్ నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డి
జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోల వివరాలను ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ శనివారం కలెక్టర్లను ఆదేశించారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి
ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం కేంద్రం వ