తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఇది దశాబ్ది సందర్భం. ఉద్యమనాయకుడే పాలకుడైతే.. ఒక సామూహిక కల ఎలా సాకారమవుతుందో కేసీఆర్ చేసి చూపించారు. నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతూ నికార్సయిన అభివృద్ధికి తెలంగాణ మాడల్గా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం సమావే�
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
నిర్మాణ రంగంలో సత్వర అనుమతులే లక్ష్యంగా ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) పకడ్బందీగా అమలు అవుతున్నది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.
గ్రామ కార్యదర్శుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారు విధుల్లో చేరేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీ�
అకాల వర్షాలు, రాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలను పక్కాగా సేకరించాలని సూచించార
గిరిజన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, గురుకులాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యే
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,497 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 40,381 మంది హాజరయ్యారు. 116 మంది విద్యార్థుల�
ఎండాకాలంలో అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స�
మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు వంద ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభించనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, �