గురుకుల పోస్టులకు ఎంపికైన వారిని హైదరాబాద్కు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. టీ, టిఫిన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేకాధికారులు పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క కలెక్టర్లకు సూచించారు. శనివారం ము లుగు జిల్ల్లా నుంచి మంత్రి కల�
ధరణి పునర్నిర్మాణ కమి టీ బుధవారం సచివాలయంలో నాలు గు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నది. సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సమాచారం పంపింది.
సీఎమ్మార్పై జరిగిన సమీక్షలో కలెక్టర్లపై సీఎస్ శాంతికుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్ణీత గడువులోగా సీఎమ్మార్ పూర్తి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసినట్టు సమాచారం.
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివారం హైదరాబాద్లోని సచివాయంలో సమావేశం కానున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజాపా�
CM Revanth Meeting | రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు(Collectors), ఎస్పీ(SP)లతో సమావేశం నిర్వహించనున్నారు.
ప్రభుత్వం గురువారం నిర్వహించతలపెట్టిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కలెక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వివరించాలని సీఎం భావించారు
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో నిర్వహించే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మి�
విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించాలని, తొలిమెట్టు, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాల ద్వారా మెరుగైన విద్య అందించాలని అన్ని జిల్లా ల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వ