‘పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించండి’ అంటూ సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీఅయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 11 నెలలుగా ఇలాంటి ఆదేశాలు తరచూ జారీ కావడం రి�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తరచూ జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎట్టకేలకు స్పందించారు. విద్యార్థులకు పరిశుభ్రవాతావరణంలో పౌష్టికాహారం అంచించాలని జిల్లా క
ధాన్యం కొనుగోళ్లను త్వర గా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్లను, అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్య లు తీసు�
హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమరేటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డు’ అందజేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫర�
సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హుల ఇంటికి చేర్చే బాధ్యత అధికారులపై ఉన్నదని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు-2024 ముసాయిదా
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల హాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక విజిట్ చేయాలని, రాత్రి అక్కడే నిద్రించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
ఓఆర్ఆర్ పరిధి లోపల ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటుచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరిస్తున�
CS Shanthi Kumari | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పక�
Hyderabad | హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నగరంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్లు, కాల్పులు పెరగడం, పోలీస్ యంత్రాంగం వైఫల
Bhatti Vikramarka | ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా కలెక్టర్లు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు(Collectors) పోలీస్ కమిషనర్లు, ఎస్పీలత