స్పెషల్ డెవలప్మెట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్ర భుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలకు గతంలో ప్రభు త్వ�
ఇసుక మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడులో ఒకేసారి పలువురు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరియలూర్, కరూర్, వె�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు కమిషనర్లు, 10 మంది నాన్క్యాడర్ ఎస్పీలను, నలుగురు జిల్లా కలెక్టర్లను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘననివాళులర్పించారు. అధికారికంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కల్వ�
ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుక
ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, ఆమె ఆరోగ్యానికి అభయమిస్తున్నది. ‘మహిళల ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ నినాదంతో ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తున్నది.
ఆమె ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ధీమానిస్తున్నది. మార్చి 8న ఉమెన్స్ డే రోజు సందర్భంగా ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టి, భరోసానిచ్చింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలోని 15 పీహెచ్సీల్లో కేంద్రాల్లో సేవలు ప్రారం�
ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో వీడియ
మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం విధానం ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాప్లకు టెండర్లు నిర్వహిస్తున్నారు. ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. గత ఏడాది తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, గౌడ
భారీ వర్షాలు కురుస్తుండడం, గోదావరికి వరద పెరుగుతుండడంతో రానున్న 72 గంటలు ఎంతో కీలకమని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చర
భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో శుక్రవారం ఆయన వీడి�
ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరిం చాలని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్ర వారం ఆయన జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో హైద రాబాద్ నుంచి వ�