పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండోరోజూ మంగళవారం క�
రంగారెడ్డి కలెక్టర్రేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. ప్రభుత్వ విధానాలపై ప్రజాసంఘాల నేతలు ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన�
తాజా మాజీ సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిర్బంధించింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ఇండ్లలో ఉన్న వారిని బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు రోజంతా స్టేషన్లలోనే నిర్బం�
తమకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపడమేంటని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడమంటే.. తన హక్కులను ఉల�
పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా రిలేదీక్షలు చేపట్టిన సిరిసిల్ల జిల్లాలోని మాజీ సర్పంచులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మొదట ప్రజావాణిలో కలెక్టర్ను కలిసే
బెల్లంపల్లికి చెందిన శివిని ఆమని గత నెల 15న జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరగా, వైద్యులు మూడు ఆపరేషన్లు చేయడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె దవాఖానలో తల్లడిల్లుతుండ�
రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని.. అందుకు ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ ఎంపీడీవోలతో వ్యక్తిగత గృహ మరు�
పెండింగ్లో ఉన్న సాలర్షిప్లు, ఫీజురీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నాలు నిర్వహ
‘మాకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు పట్టించుకోరు. మా సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినట్లుగా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఇక అర్జీలు ఇచ్చుడెందుకు? ప్రజావాణికి వచ్చుడెందుకు’ అంటూ, పలు�