‘మాకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు పట్టించుకోరు. మా సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినట్లుగా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఇక అర్జీలు ఇచ్చుడెందుకు? ప్రజావాణికి వచ్చుడెందుకు’ అంటూ, పలు�
రానున్న వానకాలం ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం ఆయన �
భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు.
అవినీతి, అధికారుల అలసత్వంపై అనేక ఫిర్యాదులు చేసినా, తనకు న్యాయం జరగటం లేదంటూ మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. వెయ్యి పేజీలతో ఫిర్యాదును రూపొందించిన అతడు, దాన్ని ఒంటికి చుట్టుకొని అర్ధనగ
రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్, చేనేతశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతుల సెగ గట్టిగానే తగిలింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని
రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ వామపక్ష రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwara Rao) వామపక్ష నేతలు అడ్డ�
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కలెక్టరేట్లోని కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి వచ్చి ఏడాది అవుతున్నా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఫైళ్లు,
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్హెచ్జీ)ను మరింత బ�