డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వసతి గృహాల్లో పనిచేసే కార్మికులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెం డో రోజూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమ�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ మేరకు తెలంగాణ అంగన్వాడ
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఆడపిల్లలను ఇస్తే తమ బిడ్డ నీటిని మోస్తూ కష్టపడుతుందని తల్లిదండ్రులు ఆ గ్రామాలతో వివా�
Tribals Dharna | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలి గ్రామంలో తలెత్తిన నీటి సమస్య తీర్చాలని ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప
అన్ని శాఖలు ఒకేచోట ఉండే కలెక్టరేట్లో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి, వానకు తడవాల్సి వస్తున్నది. ప్రజలకు పాలన చేరువయ్యేందుకు ఐడీవోసీ(సమీకృత జిల్లా కార్యాలయాల సముదా
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ను ముట్టడించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి దవాఖానల్లో పని చేసే కార్మికులకు రెండు నెలల నుంచి వే�
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డీ కిషన్, జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ ప�
పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా రెండోరోజూ మంగళవారం క�
రంగారెడ్డి కలెక్టర్రేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. ప్రభుత్వ విధానాలపై ప్రజాసంఘాల నేతలు ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన�
తాజా మాజీ సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిర్బంధించింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. ఇండ్లలో ఉన్న వారిని బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు రోజంతా స్టేషన్లలోనే నిర్బం�