సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలంటూ బాధితులు అధికారుల ఎదుట మోకరిల్లారు. ఏండ్లు గడుస్తున్న తాము ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు లభించటం లేదంటూ, స్థానిక అధికారులకు ఫిర్య�
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ పక్కనే కంపు కొడుతున్నది. పక్కన ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వీస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచి ప్రయాణిస్తున్న
దళితబంధు రెండో విడుత ఆర్థిక సాయం కోసం దళితబిడ్డల పోరాటం కొనసాగుతూనే ఉన్నది. అనేక పోరాటాలతో ఖాతాలపై మూడున్నర నెలల కిందటే ఫ్రీజింగ్ ఎత్తివేసినా.. నేటికీ విడిపించుకునే అవకాశం లేక మరోసారి రోడ్డెక్కాల్సి వ�
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం నెలకొంటుందనే విమర్శలు వస్తున్నాయి. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండగా, కేవలం పదుల సంఖ్య లో మాత్రమే పరిష్కారానికి నోచుకుంటున్నాయనే ఆవేదన ఆర్జీదారుల నుం�
Land Issue | భూ సమస్యలు ( Land Issue) పెండింగ్లో ఉండడం వల్ల వారసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథులే కరువయ్యారు.
వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్
ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగ
ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వారి నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఓట్లు కొల్లగొట్టిన నాటి �
SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 3 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.
ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, కేంద్రాలను 49 నుంచి 150కి పెంచుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై బల ప్రయోగం చేయడం అనేక విమర్శలకు తావిచ్చిం�
డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వసతి గృహాల్లో పనిచేసే కార్మికులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెం డో రోజూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమ�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ మేరకు తెలంగాణ అంగన్వాడ