చేపట్టిన అభివృద్ధి పనులకు గాను బిల్లులు చెల్లించాలని కోరుతూ ఓ కాంట్రాక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించాడు. భార్యా, ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని ధర్న
గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తూ రేషన్ డీలర్లు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కమీషన్ డబ్బు
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం న స్పూర్లోని కలెక్టరేట్ ఎదుట కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు.
వేతనాలు రాకుంటే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడంలేదని.. మా పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలో కలెక్టరేట్కు వెళ్లకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గురువారం ఉదయం సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, రైతులతో జిల్లా అధికారులు కలెక్టరేట్లో ఏ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో-49పై గిరిజనం కన్నెర్ర చేస్తున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమరశంఖాన్ని పూరించింది.
తనకు రావాల్సిన రూ.30 వేలు ఓ వ్యక్తి దగ్గర నుండి ఇప్పించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో టాక్సీ డ్రైవర్ కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
ద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని sfi, kvps నాయకులు డిమాండ్ చేశారు.
చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగులమందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అ
ఖమ్మం జిల్లాలో విపత్తుల సమయంలో జరిగే నష్టాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు జిల్లా అధికార�
మిల్లర్ ధాన్యం మిల్లులో దింపుకోవడం లేదంటూ గట్టు మండలం తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన రైతు ధాన్యం ట్రాక్టర్తో వచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే గట్టు మండలం తప్పెట్లమొ�