ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉ�
ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు.
సరిగ్గా ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. నాలుగు జిల్లాలుగా విడిపోయి నవశకానికి నాంది పడింది. �
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate) కా�
నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ
యువత మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని సోమవారం నిర్మల్లో ఘనంగా నిర్వ�
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ఐదో విడుత బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లాలో 2,84,940 మహిళలు అండగా, ఇప్పటికే 2.14 లక్షల చీరలు చేరుకున్నాయి.
సూర్యాపేట నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందిస్తామని, తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ
ఆధునిక హంగులు.. అత్యాధునిక సౌకర్యాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో నయా పోలీస్ సౌధం సిద్ధమైంది. సమీకృత కలెక్టరేట్ సమీపంలోని ధరూర్ కాలనీలో 20 ఎకరాల స్థలంలో జీ+3 పద్ధతిలో భవనం రూపుదిద్దుకున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి తో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి, బైపాస్ రోడ్డుపై పిస్తాహౌజ్, పాలకొం
సింగరేణి కార్మికులకు ముందస్తు దసరా కానుకగా సీఎం కేసీఆర్ లాభాల వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాలపై 32 శాతం వాటా ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది.
హైదరాబాద్ జిల్లాలోని పదిహేను నియోజక వర్గాలలో గృహలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనతికాలంలోనే సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో జాతీ�
రాష్ట్రంలోని ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందుతున్నదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆ�