ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మెదక్ కల�
ఉమ్మడి రాష్ట్రం నుంచి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇక ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే సీఎం
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ) దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ పేస్కేల్తోపాటు ఉద్యోగ భద్రత కల్పించడంతో కొత్త జీవితం మొద�
జిల్లాలో రిజర్వ్డ్ మద్యం దుకాణాలపై ఉత్కంఠకు తెరపడింది. లాటరీ పద్దతిన అధికారులు రిజర్వ్డ్ మద్యం దుకాణాలను ఖరారు చేశారు. గౌడ కులస్తులకు 14, ఎస్సీ 6, ఎస్టీలకు 2 మద్యం దుకాణాలను కేటాయించినట్లు ప్రకటించారు.
జిల్లాలో కుండపోత వర్షంతో వాగులు పొంగుతున్నా ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అ భివృద్ధిలో మరింత అగ్రస్థానంలో నిలిపి ఆదర్శం గా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. న�
దక్షిణ భారతదేశంలోనే కరీంనగర్ను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. నగర శివారులో తలమానికమైన మానేరు రివర్ ఫ్రంట్ను నిర్మ�
సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నదని, తొమ్మిదేండ్లలో జిల్లా కేంద్రం రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీరు, రహదారులు, విద్యుత్ తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గతంలో ఉన్న గుంతల రోడ్లు, సాగు నీటి ఇక్కట్లు తప్పడంతో పాటు, విద్యుత్ కోతలు తప్పాయి. వేల కోట్ల
ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిషరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు.