వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ను నిర్మిస్తానని కౌశిక్రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. పలు సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లో ఆయన బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం.
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో
రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియపై నూతన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన �
పేదల సొంతింటి కల సాకారం కానున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.2,104.06కోట్ల వ్యయంతో 23,600 ఇండ్ల నిర్మాణాలు సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే 11,004 ఇండ్ల నిర్మాణాలు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తొలి వ�
కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో ర�
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముద�
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో జిల్లా పరిపాలన భవనాలతోపాటు పలు కార్యాలయాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. మొదట మెడికల్ కళాశాల ప్రధాన భవన సముదాయాన్ని, అనంతరం ఇంటిగ్రేటెడ్ మోడల్ మారెట్ను అందుబా�
మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మరో మారు వరాల జల్లు కురిపించారు. వరాలు ఇస్తూనే మంత్రిపై ప్రశంసలు గుప్పించి మహా హుషారు అంటూ చ�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ సకల హంగులతో నిర్మాణం పూర్తయ్యింది. పచ్చని చెట్లు, చుట్టూ గ్రీనరీ, విశాలమైన భవనాలు, క్వార్టర్లతో సిద్ధమైంది. పట్టణ పరిధి కుడకుడలో 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల వ
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక శాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్�