రాష్ర్టాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ సుంకరి రాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించార�
మంత్రి హరీశ్రావు నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున పక్కా ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సం
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ను నిర్మిస్తానని కౌశిక్రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. పలు సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లో ఆయన బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం.
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో
రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియపై నూతన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన �
పేదల సొంతింటి కల సాకారం కానున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.2,104.06కోట్ల వ్యయంతో 23,600 ఇండ్ల నిర్మాణాలు సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే 11,004 ఇండ్ల నిర్మాణాలు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తొలి వ�
కరీంనగర్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ఓబీఎంఎస్ ద్వారా దివ్యాంగులకు(చెవిటి వారు) మంజూరైన మొబైల్ ఫోన్లను సోమవారం కలెక్టరేట్లో ర�
సివిల్ సర్వీసెస్ అధికారులు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం, పరిశోధన చేయనున్నారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.