మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నీటిని నిల్వ ఉంచి సాగుకు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లిలోని కలెక్టరేట్ ఎదుట మంథని నియోజకవర్గ రైతులు ఆందో
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఓ ఏజెన్సీ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో దండుకున్నది. ఏకంగా జిల్లాస్థాయి అధికారులు ఉండే కలెక్టరేట్లో ఓ ముగ్గురికి నకిలీ పోస్టింగ్లు ఇచ్చి వేతనాలు క�
సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికా
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి (Jayashankar bhupalapalli) కలెక్టరేట్ను పలు దళిత సంఘాలు ముట్టడించాయి.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను బుధవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్లోని జీ-36లో ఏర్పాటు చ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉ�
ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు.
సరిగ్గా ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. నాలుగు జిల్లాలుగా విడిపోయి నవశకానికి నాంది పడింది. �
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate) కా�
నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ