రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ప్రతి తెలంగాణ బిడ్డా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్ల సముదాయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికా�
వరంగల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదా
తనకు లక్కీడిప్లో వచ్చిన డబుల్బెడ్రూం ఇంటిని వేరే వారికి కేటాయించడంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రంల
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇందూరు నగరం సరికొత్త అందాలు అద్దుకుంటున్నది. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లతో కూడిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో నగరం మెరిసి పోతున్నది. క�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై ఆ�
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతు
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణముప్పును తప్పించవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రంగ