సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన�
ధరణి పోర్టల్లో టెక్నికల్ మాడ్యూల్కు సంబంధించి సమస్యలు పరిషరించేందుకు కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ బుధవారం ఓ ప్రకటనలో త
నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన పనులను వేగంగా పూర్తి చేసి అన్ని వసతులు మెరుగుపర్చాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాలమూరు దశదిశ మారుతున్నది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్గా మారితే తెలంగాణలో టాప్ సిటీలో ఒకటిగా మారుతుంది.
కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలవబడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా స్వరూపం మారిపోయింది. తెలంగాణ రా ష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలతో ప్రజలందరూ హా యిగా జీవిస్�
మెడికల్ కళాశాల.. జిల్లా వాసులు అదృష్టం..
వైద్యాన్ని ప్రజలకు చేరువచేయడం కోసం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీను మంజూరు చేయడంతో దానిన్ని ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. దీని వల్ల 380 బెడ్ల ఆస�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మన సొంతం అయిందని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కలెక్టర్ బీ గోపి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 71 మంది ఇచ్చిన దరఖాస్తులను ఆయన స�