స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో పాలన సాగాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజలకు పాలనను చేరువ చేయడంతోనే ఇది సాధ్యమని ఆ దిశగా అడుగులు వేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ వ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు రాగా, తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలతో జనసునామీని తలపించింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలిరాగా, జిల్లా క�
రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సంక్షేమ సంబు
ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు అద్భుతమైన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్న�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ములుగు (Mulugu) జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
‘నాడు ఏప్రిల్ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల్లో చిన్నచిన్న చెలిమెలు తీసి నీళ్లు ఊరితేనే ప్రజల గొంతు తడిసేది.. అవి కూడా పావుగంటపాటుకు పైగా లైన్లో ఉండి పట్టుకునేవారు.
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ వేళ్లూనుకొంటున్నది. పాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెం�
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కలెక్టరేటా? కార్పొరేట్ సంస్థ కార్యాలయమా? అని ఆశ్చర్యపోయేలా నిర్మించిన ఈ కొత్త పాలనా సౌధంతో జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ప్రతి తెలంగాణ బిడ్డా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సూచించారు. పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్ల సముదాయాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు.
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికా�