వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని న�
ఇందూరు జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఊరూవాడా ప్రగతి పరుగులు పెడుతున్నది. ఆంధ్రుల పాలనలో అరవై ఏండ్లు గోసపడ్డ నిజామాబాద్ గడ్డ.. తెలంగాణ సిద్ధించాక సంక్షేమ ఫలాలు అందుకుంటున్నది.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని, వాటిని భయభ్రాంతులకు గురిచేయడం.. దాడి చేయడం వంటి పనులు చేయకుండా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అధికారులకు సూ�
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు.