రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై ఆ�
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతు
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణముప్పును తప్పించవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో రంగ
వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని న�
ఇందూరు జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఊరూవాడా ప్రగతి పరుగులు పెడుతున్నది. ఆంధ్రుల పాలనలో అరవై ఏండ్లు గోసపడ్డ నిజామాబాద్ గడ్డ.. తెలంగాణ సిద్ధించాక సంక్షేమ ఫలాలు అందుకుంటున్నది.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని, వాటిని భయభ్రాంతులకు గురిచేయడం.. దాడి చేయడం వంటి పనులు చేయకుండా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు.