మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 38 బడుల్లో పనులను జనవరి 5లోగా పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�
తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన
మంచిర్యాల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని పెంచడానికి అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా బుధ�
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి,
CM KCR | జగిత్యాల సమీకృత కలెక్టరేట్కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్ప�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన పాలమూరుకు చేరుకుంటారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొత్తగా
త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు.
వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆద
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్నికల హామీల మోసాలపై రైతాంగం రగిలిపోతున్నది. మళ్లీ తమకు అధికారం కట్టబెడితే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపించిన బీజేపీ, ఇప్పుడు ఉచిత విద్యుత్తు విషయంలో మోసం చేయడ�
తుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్�
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్�