తెలంగాణలో శాంతిభద్రతలు బాగుండ డం వల్లే ఇతర రాష్ర్టాల పోలీసులు మన పోలీసుల సహకారంతో నేరాలు కట్టడి చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు
టీఎస్ ఐపాస్ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ కింద దరఖాస్తులు చేసుకున్న 1,123 యూనిట్లకు స్క్రూట్నీ చేసి 970 యూనిట్లకు కమిటీ ఆమోదించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు.
కలెక్టరేట్లో నూతన సంవత్సర సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, పరిపాలనాధికారి శ్రీకాంత్ తహసీల్దార్లు, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్తో పాటు పల
ర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 38 బడుల్లో పనులను జనవరి 5లోగా పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�
తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన
మంచిర్యాల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని పెంచడానికి అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా బుధ�
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి,
CM KCR | జగిత్యాల సమీకృత కలెక్టరేట్కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్ప�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన పాలమూరుకు చేరుకుంటారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొత్తగా
త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు.