CM KCR | సీఎం కేసీఆర్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. శామీర్పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 250 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్ దరఖాస్తులు స్వీకరించా
మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
హైదరాబాద్ : అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �
తెలంగాణలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగ�
CM KCR | సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో యాదిద్రికి చేరుకోనున్నారు. అక్కడ వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభిస్తారు.
ఖమ్మం :జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సూచన మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ వ�
కంట్రోల్ రూమ్ | వానకాలం దాన్యం కొనుగోళ్ల పై సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను బుధవారం అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ �
క్రైం న్యూస్ | నిజామాబాద్ : జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్ పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహ