ఉమ్మడి వరంగల్ నుంచి ఏర్పడిన జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 2016 అక్టోబర్ 11న మానుకోటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసింది.
నల్లగొండలోని డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (డ్వాబ్) ఆధ్వర్యంలో 26 ఏండ్లుగా అంధ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న అంధుల పాఠశాల మూసివేత దిశగా నడుస్తున్నది. దీంతో అంధ విద్యార
రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్య�
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 12న ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాలార్తండా వద్ద రూ.52కోట్లతో నిర్మించిన కొత�
తెలంగాణలో శాంతిభద్రతలు బాగుండ డం వల్లే ఇతర రాష్ర్టాల పోలీసులు మన పోలీసుల సహకారంతో నేరాలు కట్టడి చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు
టీఎస్ ఐపాస్ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ కింద దరఖాస్తులు చేసుకున్న 1,123 యూనిట్లకు స్క్రూట్నీ చేసి 970 యూనిట్లకు కమిటీ ఆమోదించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు.
కలెక్టరేట్లో నూతన సంవత్సర సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, పరిపాలనాధికారి శ్రీకాంత్ తహసీల్దార్లు, జిల్లా అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్తో పాటు పల
ర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 38 బడుల్లో పనులను జనవరి 5లోగా పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.
తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�
తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన
మంచిర్యాల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని పెంచడానికి అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా బుధ�
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి,