వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆద
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్నికల హామీల మోసాలపై రైతాంగం రగిలిపోతున్నది. మళ్లీ తమకు అధికారం కట్టబెడితే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపించిన బీజేపీ, ఇప్పుడు ఉచిత విద్యుత్తు విషయంలో మోసం చేయడ�
తుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతున్నదని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా అధికారులు, సిబ్బంది తీరొక్క పూలతో పేర్�
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్�
CM KCR | సీఎం కేసీఆర్ నేడు మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. శామీర్పేట మండలం అంతాయిపల్లి వద్ద నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 250 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్ దరఖాస్తులు స్వీకరించా
మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
హైదరాబాద్ : అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �
తెలంగాణలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగ�
CM KCR | సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో యాదిద్రికి చేరుకోనున్నారు. అక్కడ వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభిస్తారు.