ఖమ్మం: యాసంగి సీజన్లో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మల్లించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండదని ఎఫ్సీఐ ప్రకటించిన నేపథ్యంలో
కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కామారెడ్డి టౌన్: జిల్లాను సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం సైబ�
నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా
కామారెడ్డి టౌన్ : అటవీ, రెవెన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం రెవెన్యూ, ఫారెస్టు భూ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర
ఖమ్మం: మహర్షి వాల్మీకి రచించి రామాయణ మహా కావ్యం ద్వారా సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. మహర్షివాల్మీకి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ వాల్మీకి చిత్రపట�
మెదక్ : మహర్షి వాల్మీకి మహనీయుడిని మనసారా స్మరించుకొని మందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్ప�
మెదక్ : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్ధేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బ
నిర్మల్ టౌన్ : వాల్మీకి జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహార్షి జయంతి వేడుక�
తాంసి : జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బుధవారం నిర్వహించిన ఆదివాసీ పోరాట యో
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
ములుగుటౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోదాంలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
ఎదులాపురం : ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహి
దోమకొండ : ఉపాధిహామీ పథకంలో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ