భూపాలపల్లి : నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద 30 మంది ఎంబీబీఎస్ చదివిన వైద్యుల నియామకానికి గత
మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్ : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్యతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీక
భూపాలపల్లి : పెండింగ్ ఫైళ్లను వేగంగా ,పారదర్శకంగా నిర్వహించి పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాల�
మహబూబాబాద్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో దాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశ�
భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశిం�
ఏటూరునాగారం : ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడమే ఐటీడీఏ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలోని యూత్ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహి�
స్టేషన్ ఘన్పూర్: వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని నమలిగొండ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమిలి
ఆసిఫాబాద్ : మంచి కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన యోధులను స్మరించుకోవాలని కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శనివారం కుమ్రంభీం, ఎడ్లకొండు వర్థంతి వేడుకల్లో భాగంగా వారి విగ్రహాలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు
తలమడుగు : అందరి సహకారంతోనే కొవిడ్ వ్యాక్సినేషన్ను జిల్లాలో వందశాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో సేవలు అందించిన వైద్యం, , మీడియా సిబ్బందికి మండలంలోని ఉమ్�
కామారెడ్డి టౌన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో �
నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మ
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్�