భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశిం�
ఏటూరునాగారం : ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడమే ఐటీడీఏ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలోని యూత్ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహి�
స్టేషన్ ఘన్పూర్: వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని నమలిగొండ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమిలి
ఆసిఫాబాద్ : మంచి కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన యోధులను స్మరించుకోవాలని కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శనివారం కుమ్రంభీం, ఎడ్లకొండు వర్థంతి వేడుకల్లో భాగంగా వారి విగ్రహాలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు
తలమడుగు : అందరి సహకారంతోనే కొవిడ్ వ్యాక్సినేషన్ను జిల్లాలో వందశాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో సేవలు అందించిన వైద్యం, , మీడియా సిబ్బందికి మండలంలోని ఉమ్�
కామారెడ్డి టౌన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో �
నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మ
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్�
కామారెడ్డి టౌన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ఋణాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం
భూపాలపల్లి : ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి కొత్తగా ఉపాధిహామీ జాబ్ కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ �
భూపాలపల్లి : భూ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సింగరేణి సంస్థకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలె�
ఎదులాపురం : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టీకా సెంటర్, బృందావన్కాల�
నిజామాబాద్ సిటీ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, వారికి చట్టం ప్రకారం రావల్సిన పరిహరంతోపాటు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని జిల్లా కలె�
సిద్దిపేట అర్బన్ : జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ కా�