గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం ములుగు మండలం తునికిబొల్లారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం తప్పకుండా వస్తుందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఎస్పీ ప్రవీణ్ కు
పొగాకు రహిత జిల్లాయే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు పని చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ టొబాకో కంట్రోల్ �
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలం యావాపూర్, మండల కేంద్రమైన మాసాయిపేటలో కొనుగోలు కేంద్రాలు, �
మలయాళ సినిమా ‘పడ’లో కలెక్టర్ కిడ్నాప్ కథలోని నిజ జీవిత పాత్ర.. రిటైర్డ్ ఐఏఎస్ డబ్ల్యూఆర్ రెడ్డిదే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని నార్సింగి లో నివాసం ఉంటున్నారు.
ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు డ్రిల్లింగ్ చేయడం సరికాదని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారు�
ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు నర్సరీల్లో కావలసిన మొక్కలు అందుబాటులోఉంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యా�
పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల ఆండాలు, ఉప సర్పంచ్ గాడి రాములను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీసర మండలంలోని రాంపల్లిదాయరలో
అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానిక
ఖమ్మం : ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవిన్యూ ఉద్యోగి ప్రభు�
భువనగిరి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతి