ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు నర్సరీల్లో కావలసిన మొక్కలు అందుబాటులోఉంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యా�
పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల ఆండాలు, ఉప సర్పంచ్ గాడి రాములను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీసర మండలంలోని రాంపల్లిదాయరలో
అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానిక
ఖమ్మం : ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవిన్యూ ఉద్యోగి ప్రభు�
భువనగిరి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఆదర్శవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రగతి
Strictly enforce COVID-19 guidelines in srisailam | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైల దేవస్థానంలో కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ పీ కోటేశ్వర్రావు ఆలయ అధికారులను ఆదే�
Hyderabad Collector Sharman | హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణతా శా తం పెంచాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను కలెక్టర్ శర్మ న్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కళాశాలల విద్యాధికారులతో
ఖమ్మం: ఖమ్మం జిల్లా టిఎన్జీఓస్ నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా ఎన్నికైన షేక్ అప్జల్ హసన్, ఆర్వీఎస్ సాగర్లు ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసం
కొత్తగూడెం: ఉపకరణాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచి�
భద్రాద్రి కొత్తగూడెం: దళితుల అభివృద్దిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో దళితబంధు పథకం అమలుపై అన్ని శాఖ�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు. జిల్లా పంచాయితీరాజ్ వనరుల కేంద్రం(డీపీఆర్సీ)లో ఏర్పాటు చేసిన కౌంటింగ
ఖమ్మం: స్ధానిక సంస్ధల శాసన మండలి ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కల్లూరు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన పోలి�
ఫామ్ ఆయిల్ పంటలు పండిస్తే రైతులకు అధిక ఆదాయం చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి వికారాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ�