ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం
పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. చివరి రోజు పలువురు చైర్మన్లు, మేయర్లు..డివిజన్లు, వార్డుల్లో పర్యటించారు. క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్రీడాకారులు, ప్రజలు వినియోగి
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
ధరణి ఆధారిత భూసమస్యలను త్వరితగతిన పరష్కరించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. ములుగు తహసీల్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న భూరికార్డుల పరిశీలనను శుక్రవారం ఆయన పరిశీలిం
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా డాక్టర్ శరత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.05 గంటలకు జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు జిల్లాలోకి ప్రవేశించిన నూతన కలెక్టర్ పటాన్చెరు మండ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తామని కొత్త కలెక్టర్ డాక్టర్�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
జిల్లా వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు విక్రయించాలని.. బ్లాక్ చేసినా లేదంటే బంకులు మూసివేసినా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బంక్ యజమాన్యాన్ని హెచ్చర�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ ప్రవీణ్�
వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
సాగునీరు, రైల్వే ప్రాజెక్టుల చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా
ఆక్సిజన్ అందక అరవై మంది పసిపిల్లలు చనిపోయిన రాష్ట్రంలో.. శవాలు గంగా నదిలో తేలిన ఉత్తరప్రదేశ్లో ఒక ఆవుకు సుస్తీ చేసిందని దాని చికిత్సకు వారంలో రోజుకో డాక్టర్ చొప్పున ఏడుగురు వైద్యులను నియమించారు.
సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. 2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. సుదీర్ఘకాలం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి త�