వర్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వర్షాలపై అన్ని శాఖల అధికారులత
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
రైతులకు పంట రుణాలు అందించడంపై దృష్టి సారించాలని, రైతుబంధు, రైతుబీమా పెండింగ్లో ఉండరాదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ అ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 �
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక
నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయి
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాదికంటే 14 శాతం అధికంగా 3356.48కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతా రంగాలకు రూ.3183.28 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 173.20కోట్లు కేటాయ
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం
పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. చివరి రోజు పలువురు చైర్మన్లు, మేయర్లు..డివిజన్లు, వార్డుల్లో పర్యటించారు. క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్రీడాకారులు, ప్రజలు వినియోగి