జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు
‘స్వచ్ఛ సర్వేక్షణ్'లో నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో నిర్వహించిన ప్రత్యేక
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో
ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ పోస్టులకు కేటాయించినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సో�
ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ‘ఫొటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణ’పై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవా
జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని దివ్యాంగులక
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�