ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకా
తరగతి గదిలో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరులోని జూనియర్ కళాశాల, వైరా రైతువేదికలో నియోజక
దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరని, ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగితే ప్రతిఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారు లు, ఆర�
పదేండ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ప్రజలకు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివార�
మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సోమవారం కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానను పరిశీలించడం తోపాటు, రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు. హాజరు రికార్డులను పరిశీలిం�
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె