జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. పట�
ఇందూరుః నిజామబాద్ నగరంలోని సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షులు బంటు గణేశ్ ఆధ్వర్యంలో గణేశ్ శోభాయాత్రను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, రా�
బాలానగర్ : ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను తనిఖీ చేశా�
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే రూ.400కోట్లతో అధునాతనమైన టెక్నాలజీతో అతి పెద్దదైన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను హైదరాబాద్లో ఏర్ప�
జిల్లా కలెక్టర్ శివలింగయ్య జనగామ రూరల్ : జనగామ జిల్లాలో 18సంవత్సరాలు నిండిన వారందరికి గురువారం నుంచి వందశాతం వ్యాక్సినేషన్ కు పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్.శి�
పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడుల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోనా నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్ననేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మం�
హుజురాబాద్ :దళితుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా
లక్ష్యాలను సాధించేందుకు రైతులను ప్రోత్సహించాలి చేపూర్లో ఆయిల్పామ్ నర్సరీని సందర్శించిన అధికారులు ఆర్మూర్: ఇందూరు జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగుపై రైతాంగానికి అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర�
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలాంగూడకు చెందిన గర్భిణి కొడప రాజుబాయి మృతిపై కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆరాతీశారు. మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రాతో కలిసి గ్రామానికి వెళ్లారు. రెండు కిలోమీటర్లు నడ�
కాప్రా : నాచారం డివిజన్లో మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. బాబానగర్, ఎర్రకుంట ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికీ వ�
కలెక్టర్ రాఖీ వేడుకలు | జిల్లా కేంద్రంలో బాల సదనం, శిశు గృహ అనాథ బాలికలు రాఖీ పౌర్ణిమ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బాలల సంక్షేమ సమితి చైర్మన్ చింత కృష్ణలకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణిమ పండుగ
కలెక్టర్, ఎస్పీకి చీరెలు | మంత్రి నిరంజన్రెడ్డి పంద్రాగస్టు రోజున స్థానిక కలెక్టర్, ఎస్పీకి చేనేత చీరెలు బహుమతిగా అందజేసి వారిని సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తారు.