వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్
జిల్లాలో రైతులు ఆయిల్పాం పంటలను సాగుచేస్తూ లక్ష్యా న్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సంబంధిత అధికారులను అభినందించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆయిల్పాం సాగుపై ఉ ద్యానవన, వ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ దివ్యాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చిన ఆయన్న చూసి తన కుర్చీ దిగి కిందకు వెళ్లి స్వయంగా అర్జీ స్వీకరించారు. వినతి పత్రాన్ని తీసుకోవ
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�
‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమ�
జిల్లా స్థాయి పోటీల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ను కలెక�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళికకు అనుగుణంగా బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి
జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన దవాఖానను శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పోతో కలిసి తనిఖీ చేశారు
ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను అందించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం ఆమె వికారాబాద్ పట్టణం శ్రీరామ్నగర్కాలనీలోని రేషన్ షాపును.. పట్టణ�
జనవరి మొదటి వారంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవ
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. బుధవారం డీఎల్పీవో సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోల�
ఐటీడీఏ ఆధ్వర్యంలో, గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గిరిజన హస్తకళా మేళా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మండలంలోని కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావే�
మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఈ వానకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంద�