ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసేందుకు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలు.. కార్పొరేట్లో చదువుకునే పిల్లలతో పోలిస్తే ఎందులోనూ తక్కు
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఆదిలాబాద్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ఉదయం 5 గంటలకు ఆయన పర్యటించా�
నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కా�
ఖమ్మం నగరం త్రీటౌన్లోని గోళ్లపాడ్ చానల్ మురుగు కాలువ రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ వీప�
ప్రతి భక్తుడూ స్వామి వారి కల్యాణ వేడుకలను కనులారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాల ని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లు పక్కాగా ఉండా లని సూచించారు.
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
నిర్మల్ జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలను చేపట్టిన కర్నాటి వరుణ్ రెడ్డి తొలిసారిగా ప్రజా ఫిర్యాదుల విభాగానికి హాజరై అందరూ అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారు చెప్పే సమస్యను ఓపికగా విని పరి
పోడు భూముల పట్టాల జారీ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పోడు భూముల సమస్యకు పరిషారం లభించనుందని అన్నారు.
జిల్లాలో పోడు భూములకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఫిబ్రవరి 4లోగా పూర్తి కావాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులు, ర