జిల్లాలో నిర్దేశిత ఆయిల్పాం పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్�
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊర�
జంతువులను హింసించకుండా, వాటిపై కరుణతో ఉంటూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా పా టించాల్స
సంపూర్ణ అంధత్వ నివారణే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి మొదటి రోజు ప్రజల అనూహ్య స్పందన లభించింది.జవహర్నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, ప
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న సింగరేణి మ్యాగ్జిన్లోని పది ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు
కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమయ్యిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ‘కంటి వెలుగు’పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కల�
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలి�
వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్
జిల్లాలో రైతులు ఆయిల్పాం పంటలను సాగుచేస్తూ లక్ష్యా న్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సంబంధిత అధికారులను అభినందించారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో ఆయిల్పాం సాగుపై ఉ ద్యానవన, వ
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ దివ్యాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చిన ఆయన్న చూసి తన కుర్చీ దిగి కిందకు వెళ్లి స్వయంగా అర్జీ స్వీకరించారు. వినతి పత్రాన్ని తీసుకోవ
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�
‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమ�
జిల్లా స్థాయి పోటీల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ను కలెక�