అక్రమంగా మట్టి తరలింపుపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనురుధ్రెడ్డిపై ఆయన సొంతూరు వాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో 361, 362 సర్వే నంబర్ల
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలోని రంగసముద్రం చెరువును పరిరక్షించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో, ప్రజా భవన్లోని ప్రజావాణిలో రైతు
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. ఎక్కడ పరిమితికి మించినా ఉక్కుపాదం మోపేందుకు కొత్తగా సాఫ్ట్వేర్తోపాటు నయా విధానాలను అమల్లోకి తెచ్చింది.
సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరగా వెంటనే స్పందించారని, త్వరలో నిధులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు
ఇంటి గోడ కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శాయంపేటలో శుక్రవారం జరిగింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంటి గోడ కూలి మీద పడడంతో మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(55) అక్కడికక్కడే మృతిచెందగా �
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 15 వర్చువల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేలా అనంతగిరి కొండలు ఉన్నాయి.. చుట్టూ పచ్చని బైళ్లు.. పంట పొలాలు.. ఎటుచూసినా అందాన్ని ఆరబోస్తున్న చూడచక్కని అడవి. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల ఆటలతో పర్యాటకుల
‘నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వంద సీట్లతో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.