BJP | ఖిలావరంగల్, మార్చి 29: ఉత్తర తెలంగాణాకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానను యుద్ధప్రాతిపాదికన ప్రక్షాళన చేసి తగిన నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వ�
SLBC Rescue operation | దోమలపెంట ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) కత్తిరించిన భాగాలను తొలగిస్తూ, వాటర్ జెట్ ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఎస్కవేటర�
Collector Kumar Deepak | రైతులు వరి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని, దీనివల్ల భూ సాంద్రత పెరిగి ఉత్పత్తులు పెరుగుతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేసే అధికారం కలెక్టర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లేని అధికారాన్ని కలెక్టర్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించింది.
TN Collector Fired | మూడున్నర ఏళ్ల చిన్నారి తప్పుడు ప్రవర్తనే ఆమెపై లైంగిక దాడికి కారణమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కలెక్టర్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆ జిల్లా న
MLC elections | పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చ
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుతకుతలాడుతన్నది. ఎక్కడ ఆయన బొమ్మ కనిపించినా తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నది.
Collector Rajarshi Shah | గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ఆదరణ కరువయింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి ఫిర్యాదుదారులు సోమవారం నామమాత్రంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్�
‘మీకందరికీ తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకులకు.. ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు కానీ టీచర్లతో చెలగాటమాడితే ఏమీ అనరు.. పోలింగ్ బూత్ల్లో మాత్రం వాళ్లు చెయ్యాల్సింది చేస్తారు.’ ఇది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స�
కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల పాలన అధ్వానంగా మారుతున్నది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకులు లేకపోగా, పర్యవేక్షణ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను సైతం ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల
హైదరాబాద్లో ఇటీవల డీఎస్సీ టీచర్ల భర్తీలో కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న దగ్గర ఉపాధ్యాయులను కేటాయించకపోవడం.. అవసరం లేని చోట టీచర్లను కేటాయించడం చేశారు. పాఠశాలలో ఉన్�