COLLECTOR KOYA SRIHARSHA | ఆయన సాదాసీదా వ్యక్తి కాదు.. జిల్లాకే బాస్.. హంగు ఆర్భాటాలకు కొదవ లేకున్నా.. తన సతీమణిని ఖని ప్రభుత్వ ధర్మాసుపత్రి లో ప్రసవం చేపించి, ప్రభుత్వ అసుపత్రులపై నమ్మకం కలిగించారు. ఇతర అధికారులకు ఆదర్శంగ�
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
Indiramma House | సొంత ఇళ్లు లేని వారిని మొదట గుర్తించాలని, వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించేందుకు అధిక
Huzurabad | హుజూరాబాద్, ఏప్రిల్ 19: ‘కలెక్టర్ గారు భూభారతి పై మాకు చాలా సందేహాలు ఉన్నాయి తీర్చండి...’ అంటూపలువురు రైతుల నోటిలో నుంచి మాటలు రాగానే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ... కలెక్టర్ పమేల సత్పతి వెళ్లిపోయారు.
Purchasing centers | ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యము అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
Collector Vijayendira Boi | అడ్డాకుల మండల పొన్నకల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్వి జయేందిర బోయి శుక్రవారం తనిఖీ చేశారు.
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 11: సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనుల అభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, దార్శనీకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.
PEDDAPALLY |సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి అందరూ కోనసాగించాలని కోరారు.
బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆ�
PEDDAPALLY | ఐఓసిఎల్ సౌజన్యంతో రూ. 46 లక్షలతో పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేంద్రం, రూ.55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక వార్డు, 12 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజడ్ లాండ్రీ లన�
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తరుగు, కోత విధించకుండా, గత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 10: రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యం భోజనం చాలా బాగుందని, మన ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యపు బియ్యాన్ని మనం తినే అవకాశం దక్కడం అదృష్టంగా భావించ�
mango formers | జగిత్యాల, ఏప్రిల్ 7 : జగిత్యాల మామిడి నాణ్యతలో జాతీయ మార్కెట్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన మామిడి కాయను బహిరంగ వేలం వేసి కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమ
ELLANDAKUNTA | ఇల్లందకుంట ఏప్రిల్ 6. అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట రాములవారి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణతంతుకు కలెక్టర్ ప్రమేల సత్పతి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశి�