ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగ�
ఆదివారం (మే4న) నీట్ పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లా పరిధ�
ఎలిగేడు మండలంలో ఈనెల 5-19వ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధిక�
peddapally | పెద్దపల్లి రూరల్ మే 03 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి మద్దతు ధర లభించేలా చూసేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.
without cutting | పెద్దపల్లి మే 3: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఎక్కడా కూడా కోత విధించటానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష
Road accidents | పెద్దపల్లి మే 2: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో డీ సీ పీ కరుణాకర్ తో క�
COLLECTORATE | ఉమ్మడి పాలనలో నానా అగచాట్లు పడ్డ జిల్లా ప్రజలకు, స్వరాష్ట్రంలో మెరుగైన సేవలతో పాటు, పారదర్శక పాలన అందించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం నత్తకే నడక నేర్పేలా నడుస్తోంది. పనులు మొదల�
COLLECTOR KOYA SRIHARSHA | ఆయన సాదాసీదా వ్యక్తి కాదు.. జిల్లాకే బాస్.. హంగు ఆర్భాటాలకు కొదవ లేకున్నా.. తన సతీమణిని ఖని ప్రభుత్వ ధర్మాసుపత్రి లో ప్రసవం చేపించి, ప్రభుత్వ అసుపత్రులపై నమ్మకం కలిగించారు. ఇతర అధికారులకు ఆదర్శంగ�
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
Indiramma House | సొంత ఇళ్లు లేని వారిని మొదట గుర్తించాలని, వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించేందుకు అధిక
Huzurabad | హుజూరాబాద్, ఏప్రిల్ 19: ‘కలెక్టర్ గారు భూభారతి పై మాకు చాలా సందేహాలు ఉన్నాయి తీర్చండి...’ అంటూపలువురు రైతుల నోటిలో నుంచి మాటలు రాగానే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందంటూ... కలెక్టర్ పమేల సత్పతి వెళ్లిపోయారు.
Purchasing centers | ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యము అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
Collector Vijayendira Boi | అడ్డాకుల మండల పొన్నకల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్వి జయేందిర బోయి శుక్రవారం తనిఖీ చేశారు.