జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రెవెన్యూ సదస్సులపై జిల్లాలోని ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీలు, �
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించ�
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని నర్సింహులపల్లి, చర్లపల్లి, కందెన కుంట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. పాపన్నపేట మండల పరిధిలోని మిన్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు కలెక్టర్ ఆ�
నిజామాబాద్ ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు.
లింగాపూర్ గ్రామ పంచాయతీనా? రామగుండం కార్పొరేషన్లో డివిజనా? అర్ధకానీ పరిస్ధితి ఉంది. 2018లో లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో గ్రామస్తు�
ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులోని వివరాలు, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నిర్వహం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధ
ఈసెట్ 2025 ఫలితాల్లో మైనింగ్ విభాగంలో రాష్ట స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన కుర్మ అక్షయను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలె�
ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎ�
గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివ�
రామగుండం నగర పాలక సంస్థ నాలుగవ డివిజన్ కృష్ణానగర్ లో సి సి రోడ్లు నిర్మించడానికి రూ 2 కోట్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు,
దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కరీంనగర్లో గురువారం ఘనంగా నిర్వహించారు.