ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది.
ఐదేళ్ల కిత్రం కరీంనగర్ నగరపాలక సంస్థలో చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాలను విలీనం చేశారు. కాగా, ప్రస్తుతం మరో ఆరు గ్రామాలతోపాటు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కలెక్టర్ చొరవతో వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకుల వద్దకు చేరింది. కొడుకులు తల్లిని గెంటేయడంపై ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అమ్మను కొట్టి గెంటేశారు’ కథనానికి కలెక్టర్ స్పందించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్-2 పాఠశాలలో ఏర్పాటు చేసి
అక్రమంగా మట్టి తరలింపుపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనురుధ్రెడ్డిపై ఆయన సొంతూరు వాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో 361, 362 సర్వే నంబర్ల
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలోని రంగసముద్రం చెరువును పరిరక్షించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో, ప్రజా భవన్లోని ప్రజావాణిలో రైతు
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం నజర్ పెట్టింది. ఎక్కడ పరిమితికి మించినా ఉక్కుపాదం మోపేందుకు కొత్తగా సాఫ్ట్వేర్తోపాటు నయా విధానాలను అమల్లోకి తెచ్చింది.
సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరగా వెంటనే స్పందించారని, త్వరలో నిధులు మంజూరు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు
ఇంటి గోడ కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శాయంపేటలో శుక్రవారం జరిగింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంటి గోడ కూలి మీద పడడంతో మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(55) అక్కడికక్కడే మృతిచెందగా �