కాంగ్రెస్ సర్కారు స్థానిక సంస్థల పాలన అధ్వానంగా మారుతున్నది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకులు లేకపోగా, పర్యవేక్షణ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను సైతం ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల
హైదరాబాద్లో ఇటీవల డీఎస్సీ టీచర్ల భర్తీలో కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న దగ్గర ఉపాధ్యాయులను కేటాయించకపోవడం.. అవసరం లేని చోట టీచర్లను కేటాయించడం చేశారు. పాఠశాలలో ఉన్�
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది.
ఐదేళ్ల కిత్రం కరీంనగర్ నగరపాలక సంస్థలో చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాలను విలీనం చేశారు. కాగా, ప్రస్తుతం మరో ఆరు గ్రామాలతోపాటు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కలెక్టర్ చొరవతో వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకుల వద్దకు చేరింది. కొడుకులు తల్లిని గెంటేయడంపై ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అమ్మను కొట్టి గెంటేశారు’ కథనానికి కలెక్టర్ స్పందించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్-2 పాఠశాలలో ఏర్పాటు చేసి
అక్రమంగా మట్టి తరలింపుపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనురుధ్రెడ్డిపై ఆయన సొంతూరు వాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో 361, 362 సర్వే నంబర్ల
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లిలోని రంగసముద్రం చెరువును పరిరక్షించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంలో, ప్రజా భవన్లోని ప్రజావాణిలో రైతు