కొత్తగూడెం : దివ్యాంగులు వైకల్యాని అధిగమించి ముందుకు సాగుతుండటం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో మహిళా శిశు, వయో వృద్దుల సంక్షేమ శాఖ, జిల్లా గ్
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి గౌతమ్ సూచించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి ఎన్నికల పో�
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల నామినేషన్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి గౌతమ్ తె�
పరిగి : వికారాబాద్ జిల్లా పరిధిలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల
ఖమ్మం : ఈ-ఆఫీస్ ద్వారానే కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు, సిబ్బందికి నిర్వహ
భూపాలపల్లి: జాతీయ రహదారి కోసం భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద
ఖమ్మం :అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఐసీడీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో రాష్ట్ర స్త్రీ-శి�
భూపాలపల్లి : జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పశుసంవ
భూపాలపల్లి : నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద 30 మంది ఎంబీబీఎస్ చదివిన వైద్యుల నియామకానికి గత
మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ పోడు భూముల వివరాలను నమోదు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్ : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్యతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీక
భూపాలపల్లి : పెండింగ్ ఫైళ్లను వేగంగా ,పారదర్శకంగా నిర్వహించి పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాల�
మహబూబాబాద్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఎలక్ట్రానిక్ వేయిన్ మిషన్లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో దాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శశ�