కొత్తగూడెం: దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రెల
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 7, 8, 9, 10 వార్డుల్లో, బచ్చన
ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాతం వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి స
మహబూబాబాద్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వి�
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆసిఫాబాద్ : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ 2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాం�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : గ్రామాల్లో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంల�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : కొవిడ్ వల్ల అనాథలైన పేద కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సేల్స్ ఫోర్స్ ఆర్థిక సహకార�
జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి మంచిర్యాల ఏసీసీ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రజల సౌకర్యార్ధం ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. రూ. 80 లక్షలతో ఎ
విద్యానగర్ : విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సేవ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.బుధవారం కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్ర�
ఖమ్మం : ప్రతి అధికారి క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ స్నేహలత సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేహ్రు యువ కేంద్రం యూట్ సమన్వయకర్త అన్వేష్ అధ్యక్షతన జిల్లా అధికారుల�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్
ఖమ్మం : ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డబుల్ బె�