తాంసి : జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బుధవారం నిర్వహించిన ఆదివాసీ పోరాట యో
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధ్యానం కొనుగోలుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
ములుగుటౌన్ : కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోదాంలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
ఎదులాపురం : ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహి
దోమకొండ : ఉపాధిహామీ పథకంలో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ
కొత్తగూడెం: దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశ
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రెల
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 7, 8, 9, 10 వార్డుల్లో, బచ్చన
ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాతం వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి స
మహబూబాబాద్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వి�
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆసిఫాబాద్ : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ 2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాం�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : గ్రామాల్లో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంల�