దేశంలోనే ఎక్కడాలేని సుపరిపాలన కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ రాజర్షి షా, ఉమ్మ డి మెదక్ జిల్లా పం
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేద�
స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మ
తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొకల సంరక్షణ బాధ్యత అధికారులదేనని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో జిల్లాలో తెలంగాణక�
ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మెదక్ కల�
ఇదీ ఆరంభమే.. ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారందరికీ రూ. లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్త�
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే పల్లె దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మం గళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన, మనఊరు- మనబడికి �
పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు కుకునూర్ గ్రామంలో కొనసాగుతున్న ‘మనఊరు- మనబడి’ పన�
జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియ
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు శనివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు పకడ్బంద
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మూడు వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు.