సంస్కృత భాషలో ఎన్నో రచనలు చేసి సాహిత్య ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన మహామహోపాధ్యాయుడు మల్లినాథసూరి కొల్చారంలో జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందుతున్నదని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులేసి విజయం సాధించారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం క�
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమదృష్టితో అమలు చేస్తూ 70 ఏండ్లలో సాధించని ప్రగతిని, 9 ఏండ్లలో చేసి చూపించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించారు. ప్రతి గ్రామంలో బోనాలు, బతుకమ్మ, సహపంక్తి భోజనాల కార్యక్రమాలు కొనసాగాయి.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నర్సాపూర్ నియోజక వర్గంలోని చిలిపిచెడ్ మండలంలో వైభవంగా నిర్వహించారు. అజ్జమర్రి చెక్డ్యాం వద్ద మంజీరా నదిపై నిర్మించిన చెక్
‘దేశం మొత్తంలో గృహావసరాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలు నిరంతర నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే’.. అని ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
రైతులోకం పరవశించింది.. ఒక్కచోట చేరి జాతర చేసుకున్నది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన రైతు దినోత్సవం పండుగను తలపించింది. వేలాది మంది రైతులు వేడు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు వివరించడంలో ఎలాంటి లోటుపాట్లకు తావు ఉండకూడదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిమగ్నమవ్వాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం శివ్వంపేటలోని వెంకటరమణ రైస్ మిల్లు, పీఏసీఎస్ కేంద్రాన్ని, గోమార
తెలుగు సాహితీరంగానికి జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ వర్సిటీని మూడు కోర్సులతో
తెలుగు సాహితీరంగానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచాల మల్లినాథ సూరి పేరిట ఆయన స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చ�
జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉమ్మడి చేగుంట మండలంలోని పోతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం, నర్స�
వానకాలంలో సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు ప్రణాళిక చేసుకుని, సరఫరాకు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స