అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో అంబేద్క�
ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశాని
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలె�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 21,385 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 21,351 మంది విద్యార్థులు, 99.84 శాతం హాజరయ్యారు.
గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలప
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈ నెల 3వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు.
పీహెచ్సీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏడుపాయల దుర్గా భవాని జాతరను వైభవోపేతంగా నిర్వహించామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
మెదక్ జిల్లాలో 41 టీంలతో అన్ని శాఖల సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం వరిగుంతంలో కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తని�
జిల్లా సమగ్రాభివృద్ధిలో బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులు అందజేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
ఈ నెల 15 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులక�
ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్, రాజర్షి షా వేర్వేరుగా అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాలను వారు ఆయా కలెక్టర
సమాజంలో పురుషులు, మహిళలందరూ సమానమేనని, మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.