యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈ నెల 3వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు.
పీహెచ్సీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏడుపాయల దుర్గా భవాని జాతరను వైభవోపేతంగా నిర్వహించామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
మెదక్ జిల్లాలో 41 టీంలతో అన్ని శాఖల సమన్వయంతో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం వరిగుంతంలో కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తని�
జిల్లా సమగ్రాభివృద్ధిలో బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ నిధులు అందజేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
ఈ నెల 15 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులక�
ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్, రాజర్షి షా వేర్వేరుగా అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాలను వారు ఆయా కలెక్టర
సమాజంలో పురుషులు, మహిళలందరూ సమానమేనని, మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
గర్భిణులు, బాలింతలు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికారులకు సూచించారు.
ఈనెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావడం ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, అనుభవం వస్తుందని, ఇది ప్రాజెక్ట్ వర్కు ఎంతో దోహదపడుతుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
రహదారులు చకగా ఉంటేనే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందని, దూర భారం తగ్గి ప్రయాణికులు సుఖమయ ప్రయాణం చేయొచ్చని, ఆదిశగా ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించిందని కలెక్టర్ రాజర్షిషా అన�
పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడి ఖదీర్ఖాన్ మృతిచెందడం బా ధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది అన్నారు.