జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరించిన ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలను మంబోజిపల్లి గ్రామానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఆదివారం పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా ఆయా పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టి, మార్చి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికార�
అర్బన్ పార్కు సమీపంలో కాటేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సుడిగ�
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు.
జాతర సమీపిస్తున్నందున ఈనెల 17వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డితో కలసి �