ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిషరించాల్సిందిగా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వ�
అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధితో పాటు ప్రజలు సుఖమయ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రహదారులు నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని మెదక్ కలెక్టర్ రా�
మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.30 లక్షల లోపు నిధులతో చేపట్టే పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో�
మహిళల్లో తీవ్రమైన అరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్లినిక్లకు ఆదరణ విశేషంగా ఉన్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
త్వరలో భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాపాసు బుక్కులు అందజేస్తామని మెదక్ కలెక్టర్ రాజార్షిషా అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేటలోని తహసీల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్�
గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మొదటి విడతలో గొర్రెలు అందుకున్న ఎంతో మంది పశుసంవదను పెంచుకు�
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కుటుంబ సభ్యులుగా సమన్వయంతో కలిసి పని చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. సోమవారం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశాన్ని నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో అంబేద్క�
ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు.. గల్లీకొచ్చి విమర్శలు చేస్తున్నారన్నారంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలు దేశాని
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలె�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 21,385 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 21,351 మంది విద్యార్థులు, 99.84 శాతం హాజరయ్యారు.
గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలప