ప్రభుత్వం మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం శివ్వంపేట పీహెచ్సీలోని ఆరోగ్య మహిళా కేంద్రా�
ప్రజా రవాణాలో భద్రత ముఖ్యమని, అనుమతి లేని వాహనాలలో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర�
పజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాజర్షి షా, శరత్కుమార్ అన్నారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు �
పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల సీఏంఆర్ ధాన్యాన్ని మరాడించి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో బియ్యాన్ని గోదాములకు తరలించాలని రారైస్ మిల్లర్లను ఆదేశించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి ష�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన medicineఅందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా వైద్య సిబ్బంది అంకితభావ
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా కోరారు. శనివారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి వివిధ రాజక�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిషరించాల్సిందిగా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వ�
అన్ని ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఉంటేనే అభివృద్ధితో పాటు ప్రజలు సుఖమయ ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రహదారులు నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని మెదక్ కలెక్టర్ రా�
మన ఊరు-మనబడి కార్యక్రమంలో రూ.30 లక్షల లోపు నిధులతో చేపట్టే పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో�
మహిళల్లో తీవ్రమైన అరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్లినిక్లకు ఆదరణ విశేషంగా ఉన్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
త్వరలో భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాపాసు బుక్కులు అందజేస్తామని మెదక్ కలెక్టర్ రాజార్షిషా అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేటలోని తహసీల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్�
గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మొదటి విడతలో గొర్రెలు అందుకున్న ఎంతో మంది పశుసంవదను పెంచుకు�
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.