మెదక్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం అందజేశారు. మెదక్ ఆర్డీవో సాయిరాం, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో సాయిబాబా, మైనింగ్ ఏడీ జయరాజ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, సీపీవో ఖాసీం మహమ్మద్, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, డీడబ్ల్యూవో బ్రహ్మజీ, ఇరిగేషన్ ఎస్ఈ ఏసయ్య, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రావు, మత్య్స శాఖ ఏడీ రజని, పశు సంవర్ధక శాఖ అధికారి విజయశేఖరరెడ్డి, డీఎఫ్వో రవిప్రసాద్, ఉద్యానవన శాఖ ఏడీ నర్సయ్య, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఆశాకుమారి, డీఎంహెచ్వో చందునాయక్, డీఈవో రాధాకిషన్, డీపీఆర్వో శాంతికుమార్, డీసీవో కరుణ, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎస్వో శ్రీనివాస్,
పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కమలాకర్, జిల్లా అడిట్ అధికారి శ్రీకాంత్రెడ్డి, లీగల్ మెట్రోలజీ సుధాకర్యాదవ్, మెప్మా పీడీ ఇందిర, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జెంల్లానాయక్, డీఐఈవో సత్యనారాయణ, ట్రాన్స్కో ఎస్ఈ జానకిరాం, జిల్లా రవాణా శాఖ అధికారి జీవీఎస్ గౌడ్, జిల్లా ట్రెజరరీ అధికారి చిన్న సాయి, జిల్లా ఫైర్ అధికారి అమర్నాథ్గౌడ్, యువజన క్రీడల అధికారి నాగరాజు, ఎంప్లాయ్మెంట్ అధికారి రామరాజు, ఏడుపాయల ఈవో శ్రీనివాస్, మెదక్ డిపో మేనేజర్ రవిచందర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఈడీఎం సందీప్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉత్తమ సేవలందించిన కలెక్టరేట్ ఉద్యోగులు, రెవెన్యూ, ప్లానింగ్, పశు సంవర్ధక, స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ, మత్య్స, మెప్మా పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, ట్రెజరర్, అకౌంట్స్, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ (ఇంట్రో), మిషన్ భగీరథ (గ్రిడ్) గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, డీఆర్డీఏ, ట్రాన్స్పోర్టు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లయ్, ఎండోమెంట్, ఎడ్యుకేషన్ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు.