కార్పొరేట్ విద్యా సంస్థల పోటీని తట్టుకుని, తమకు ఉన్న వనరులతో విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలకు తాను అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
బ్రహ్మాండమైన మెజార్టీతో మూడోసాని విజయం సాధిస్తానని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆయ
నేను మీ వాడిని.. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్క రిస్తా.. హ్యాట్రిక్ విజయం అందించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ సనత్నగర్ నియోజకవర్గం అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా�
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతూ రాష్ర్టాన్ని ప్రగతి దిశగా పరుగులు పెట్టిస్తున్న సీఎం కే�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
ఓట్ల కోసం మాటలు చెప్పి వెళ్లిపోయే నాయకుడిని కాదు, నేను మీ వాడిని.. ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లో రూ.1.52 కోట్లతో హమాలీబస్త
అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేయటం రాష్ట్రంలో తప్ప దేశంలో మరెకడా లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి ఈ నెల 27న నిర్వహించిన ఆన్లైన్ డ్రా�
సమాజంలో ధనవంతులు చాలా మంది ఉంటారు.. సామాజిక స్ఫూర్తి కలిగిన వారు కొంత మంది మాత్రమే ఉంటారు.. అందులో డాక్టర్ మునగా రామ మోహనరావు ఒకరని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయ డం ఇక్కడి ప్రజల అదృష్టమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడార�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుత విజయాలకు.. కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాలకు మధ్య జరగబోయే కురుక్షేత్ర యుద్ధ్దంలో ధర్మమే గెలుస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
పార్టీలకతీతంగా అర్ములైన వారందరికీ దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసలో ఇటీవల ఎంపికైన 500 మంది డబుల్ బెడ�
సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలు అభివృద్ధి చెందాయని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ట్యాంక్ మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్�