గోల్కొండ బోనాలకు ప్రభుత్వం రూ.10 లక్షలను కేటాయించిందని, వాటిని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను ఘ
మృగశిర కార్తె సందర్భంగా నేటి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఉబ్బసంతో బాధపడుతున్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చే�
బోనాల ఉత్సవాలకు వారం రోజులు ముందుగానే ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, రెవ
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందంజలో ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడ�
: విద్యార్థుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం గోషామహల్ నియోజకవర
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ అందరి వాడు..ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆయనకు అభిమానులే.. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
జైన సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలం, హైదరాబాద్ మాసబ్ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజల�
రాష్ట్రంలో ఈ నెలాఖరులో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో గొల్ల కురుమలు, మత్స్యకారుల అభివృద్ధి జరుగుతున్నదని ప�
,బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మొక్కుల రూపంలో భక్తులు సమర్పించుకున్న బంగారం, వెండిని అమ్మవా
గత నెల 29న రాంగోపాల్పేట్ డివిజన్ కళాసీగూడలో నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును సోమవారం మంత్రి తలసాన�
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని ఎంజీఎన్ గ్రౌండ్లో వేలాదిమంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.