ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన గొడవలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు బలయ్యాడు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి ఎనిమిదేళ్ల చిన్నారిని ఇంటికి పిలిపించుకొని గొంతునులిమి హతమార్చి, ఎముకలు విరిచి పెయ
తెలంగాణలో రెండు లక్షలకు చేరువలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా బీజేపీ నాయకులు యువతను రెచ్చగొట్టేలా నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్�
సికింద్రాబాద్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గం ప్రజలకు నాలుగేళ్లుగా కనిపించకుండా పోయారని, బండిపోతే బండి, కారుపోతే కారు అన్నోడు పత్తా లేడని మంత్రి తలసాని శ్రీనివాస్ య
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టనున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
బేగంపేట్లో నెలకొన్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం బేగంపేట్ డివిజన్లో రూ. 1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ సురభి వాణ�
డివిజన్ల వారీగా ఈ నెల 20 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీ�
మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ... శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి.
ఆపద సమయంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకున్నాడని, గొప్ప మనసున్న నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అని రాంగోపాల్పేట్ డివిజన్ కాచ్బౌలి ప్రాంతానికి చెందిన బస్తీవాసులు పేర్కొన్నారు.
వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయని తక్షణమే నీటి సమస్యలను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జలమండలి అధ�
భోపాల్ వేదికగా త్వరలో మొదలవుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు హైదరాబాద్కు చెందిన సిల్వరి వర్షిత ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ యువ బాక్సర్ వర్షితను అభినం
గ్రేటర్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు.
ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తామని, అవసరమైతే కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి విన్