నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
మైసమ్మ అమ్మవార్ల ఆలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన సొంత నిధులతో పునర్నిర్మాణ పనులు జరిపిస్తున్నారు. ఆలయాల నిర్మాణ వ్యవహారాల్లో నిపుణులైన జయరాం పర్యవేక్షణలో ఈ నిర్మాణ పనులు సాగుతున్నాయి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. బుధవారం రాంగోపాల్పేట్ డివిజన్లోని కాచ్బౌలి నాలాలో పూడిక తొలగింపు అభివృద్ధి ప
గ్రంథాలయాలకు పూర్వ వైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించి.. కాలక్రమేణా చెత్త డంప్గా మారిన బన్సీలాల్పేట మెట్లబావి మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవతో కొత్తరూపు సంతరించుకొన్నది.
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు.
సనత్నగర్లోని పబ్బా ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని సివిటస్ అపార్ట్మెంట్ నివాసితులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
పండుగలా చేపపిల్లల పంపిణీ మొదలు స్టేషన్ఘన్పూర్లో ప్రారంభించిన తలసాని టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు వాహనాల ట్రాకింగ్కు ప్రత్యేక యాప్ జీపీఎస్తో పెరిగిన చెరువుల సంఖ్య హైదరాబాద్, సెప్టెంబర్ 5 (న
డిజిటల్ కాలంలో కూడా చిత్రాలకే ఆదరణ పదికాలాల పాటు ఉండేది ఫొటో మాత్రమే ఫొటోగ్రఫీ అవార్డుల ప్రదానంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమీర్పేట, ఆగస్టు 25: ఒక్క ఫొటో ఎన్నో విషయాలు చెబుతుందని, పదికాలాలపాటు భ�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రానికి లేదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? అని మోడీ సర్కారును మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతిగింజనూ కొనుగో�