భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 24 వరకు రాష్ట్రలోని 582 థియేటర్లలో ‘మహాత్మాగాంధీ’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాద�
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.
సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్(11), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తనకు వచ్చిన ఓ మంచి ఆలోచన.. ఆ చిన్నారిని పుస్తకాల సేకరణకు పురిగొల్పింది.
ఒక వ్యక్తి మరణించినా.. ఈ ప్రపంచంలో మరికొంత కాలం జీవించి ఉండే అవకాశం అవయవ దానం వల్ల మాత్రమే సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య గంగపుత్రను ప్రభుత్వం నియమించింది. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్య�
లష్కర్ బోనాల జాతర రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు సోమవారం అంబారీపై ఊరేగారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపుతో వేడుక ముగిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి
ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్
అన్ని మతాలు, సంస్కృతులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్య�
ఎంతో మంది నాయకులు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పరిష్కారం కాని తమ 50 ఏండ్ల సమస్య ప రిష్కరించారని బేగంపేట్కు చెందిన ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబీకులు చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో మూడేండ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీ ఈ సంవత్సరం తిరిగి ప్రారంభమైంది.