ప్రజలు శుద్ధమైన నీటిని తాగడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్ మండలంలోని గులాబ్ తండాలో బాల వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనం�
జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను గోద
మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదురోవాలంటే మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడమే మార్గమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేరొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్య�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ క�
‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతు
అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నదని, ఆదిలాబాద్ రేడియో స్టేషన్ జిల్లాకు వరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
సంప్రదాయ వ్యవసాయ విధానాలకు స్వస్తి చెప్పి, వినూత్న సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
కార్మికులు తమ హకులతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని మేస్త్రీ సంఘం భవనంలో మే డే (అంతర్జాతీయ కార్మిక ది
Narnoor Mandal | నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.