‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతు
అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నదని, ఆదిలాబాద్ రేడియో స్టేషన్ జిల్లాకు వరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
సంప్రదాయ వ్యవసాయ విధానాలకు స్వస్తి చెప్పి, వినూత్న సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
కార్మికులు తమ హకులతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్లోని మేస్త్రీ సంఘం భవనంలో మే డే (అంతర్జాతీయ కార్మిక ది
Narnoor Mandal | నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్ షాప్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ విభాగం ప్రథమ బహుమతితోపాటు రూ.5 వేల రివార్డు సాధించడంపై కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్య�
విద్యార్థుల భవిష్యత్కు పదో తరగతి అత్యంత కీలకమైనదని, ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.
ఇండస్ టవర్స్, పింకిస్ సేవలు అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ సంస్థలు సీఎస్ఆర్ కార్యక్రమం కింద బాలికల గౌరవాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇండస్ టవర్స్ నారి సమ్మాన్ ప్రొగ్ర�
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ�