ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
స్నేహ(కౌమార దశకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్యం) కార్యక్రమం ప్రధాన లక్ష్యం 15-18 సంవత్సరాల వయస్సు గల యువతులను శక్తివంతం చేయడమేనని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రైతు సంఘాల నాయకులు, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఆదిలాబాద్లోన
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు ర�
ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిషారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.
పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం నీరుగారుతున్నది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కల�
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పొలాల అమావాస్య కనుల పండువగా కొనసాగింది. తాంసి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు కలిసి ఎద్దుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభిం�
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల రాకపోకలకు నిలిచా
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు 131 వినత
ప్రైవేట్ దవాఖానలు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వైద్య సేవలందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం లోని నక్షత్ర దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. దవాఖానలో అందిస్తున్న వ
నూతనంగా ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి విభాగం, పీసీఆర్, పొక్సో చట్టం అమలుపై బుధవారం ఏర్