Collector Rajarshi Shah | భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పలు సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు.
దోమలతో వ్యాప్తి చెం దే డెంగీ, మలేరియా, పైలేరియా తదితర వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జా తీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆ
ఇతర రాష్ర్టాల పంట ఉత్పత్తులను మన రాష్ట్రంలో కొనుగోళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. మంగళవారం సబ్ మారెట్ యార్డులోని జొన్నల కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మ
ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఆదివా రం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో 1,659 మం ది అభ్యర్థుల కోసం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Collector Rajarshi Shah | పట్టా ఉండి భూమి లేని రైతులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
సోమవారం సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ రాజర్షి షా అందుకొన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్లో భాగంగా నార్నూర్ బ్లాక్ అస్పరేషనల్ ప్రొగ్రాం 2024కు గాను �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూగర్భజలాల రీచార్జ్ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో ఖుష్బూ గు
ప్రజావాణికి చాలా మంది అధికారులు తను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం భోరజ్, సాత్నాల నూతన మండలాలకు సంబంధించి
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం మండలంలోని వాంకిడి గ్రామంలో 4 పథకాల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాల